దిగజారుతున్న జీఎస్టీ
కరోనా ప్రభావం ప్రభుత్వ పన్నురాబడులపై తీవ్రంగా పడుతున్నది. దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రారంభమైన తర్వాత మొదటిసారి అతి తక్కువ నమోదైంది. ఫిబ్రవరి నెలలో జరిగిన దిగుమతులు, అమ్మకాలకు సంబందించిన జీఎస్టీ మార్చి నెలలో కేవలం రూ.18056 కోట్లు మాత్రమే వసూలైంది. గతంలో ఈ రంగంలో అతి తక్కువ జీఎస్టీ 2018 ఫిబ్…