ఇండియాలోనే గ‌డ‌పండి, ఇండియా వ‌స్తువుల‌నే కొనండి: కాజ‌ల్
కరోనా కార‌ణంగా భార‌త ప్ర‌ధాని 21 రోజుల పాటు లాక్‌డౌన్  ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ వ‌ల‌న అనేక రంగాల‌కి చెందిన ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. రోజువారి వేత‌నం పొందే కార్మికుల‌తో పాటు వాటిని న‌డుపుతున్న సంస్థ‌లు కూడా న‌ష్టాల‌లో ఉన్నాయి. ఈ ప‌రిస్థితిని అర్ధం చేసుకున్న కాజల్ అగ‌ర్వాల్ దేశ ప్ర‌జ…
అందరిని ఆకర్షిస్తున్న 'కరోనా' వస్ర్తాలయం
అందరి నోట వినిపిస్తున్న మాట ఏంటని ప్రశ్నించుకుంటే.. అది 'కరోనా'నే అని చెప్పొచ్చు. మరి కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సమయంలో కరోనా వస్ర్తాలయం ఏంటని సందేహం రావొచ్చు. ఆ 'కరోనా' వస్ర్తాలయం అందరి దృష్టిని ఆకర్షించడం ఏంటని కూడా ప్రశ్న తలెత్తొచ్చు. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే క…
సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు లావణ్యత్రిపాఠి ఫిర్యాదు
టాలీవుడ్‌ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. శ్రీమోజు సునిశిత్‌ అనే వ్యక్తి పలు యూట్యూబ్‌ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నట్లు పోలీసులకు లావణ్యత్రిపాఠి ఫిర్యాదు చేసింది. లావణ్య త్రిపాఠి మెయిల్‌ ద్వారా పోలీసులను సమాచారం అం…
16న కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం
దేశ రాజధాని ఢిల్లీలో హ్యాట్రిక్‌ విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నూతన సర్కార్‌ను ఏర్పాటు చేయడానికి అడుగులు వేస్తున్నది. ముచ్చటగా మూడోసారి చారిత్రక రామ్‌లీలా మైదాన్‌లో ఈ నెల 16 ఉదయం 10 గంటలకు సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణం చేయనున్నారు. ఇంతకుముందు కూడా ఇదే మైదానంలో ఆయన రెండుసార్లు సీఎంగా…
1200 కోట్లు పెట్టి ఇల్లు కొన్న జెఫ్ బేజోస్‌
అమెజాన్ సీఈవో జెఫ్ బేజోస్ కొత్త ఇల్లు కొన్నాడు.  లాస్ ఏంజిల్స్‌లోని బెవ‌ర్లీ హిల్స్‌లో ఉన్న వార్న‌ర్ ఎస్టేట్‌ను బేజోస్ కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది.  ప్ర‌స్తుతం మీడియా మొగ‌ల్ డేవిడ్ గిఫెన్ వ‌ద్ద ఉన్న ఆ ఎస్టేట్‌ను సుమారు 1200(165 మిలియ‌న్ల డాల‌ర్లు) కోట్ల‌కు కొన్న‌ట్లు ఓ ప‌త్రిక క‌థ‌నం రాసింది. అ…
దిశ హత్య ఫై చంద్రబాబు ఆవేదన..
దిశ హత్య ఫై చంద్రబాబు ఆవేదన.. నాల్గు రోజుల క్రితం దిశ ను అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన చేసిన నేరస్థులకు కఠిన శిక్షలు విధించాలని..తెలంగాణ ప్రభుత్వం సైతం ఆడవారి భద్రత ఫై శ్రద్ద తీసుకోవాలని అంటున్నారు. కాగా ఈ ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెల…
Image